పిళ్లా కుమారస్వామి పరిచయం పేరు : పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి M . Sc . , ( Maths ) , MBA , M . A . , ( Tel . ) కలం పేరు : పిళ్లా విజయ్ , పెళ్లి కుమారస్వామి పుట్టిన తేది : 8 - 7 - 1964 ( బుధవారం )/5.2.1964(ssc records) చిరునామా : అభివృద్ధి అధికారి భారతీయ జీవితబీమా సంస్థ , కదిరి చరవాణి : 9490122229 , 7989749969 ఈ - మెయిల్ : krpvijay @ gmail . com తండ్రి : కీ | | శే | | పిళ్లా లక్ష్మిరెడ్డి , విశ్రాంత తెలుగు పండితులు తల్లి : కీ | శే | | పిళ్లా రామలక్ష్మి కుటుంబం : భార్య : పిళ్లా లక్ష్మిదేవి , BA , కుమార్తె 2 : పిళ్లా శరత్ జ్యో త్స్య , B . Tech . , MBA , టర్ అల్లుడు : దొడ్డావుల సుధీర్ రెడ్డి , B . Tech . , కుమారుడు : పిళ్లా యశ్వంత్ రెడ్డి , B . Tech . , రచనలు : 1 . ప్రపంచీకరణపై పోటెత్తిన కవితా సంద్రం ( 2007 ) - 2 . మేడే - కార్మికుల హక్కుల దీక్షాదినం ( 2015 ) 3 . అనంత సాహితీ సమాలోచన - కొన్ని వ్యాసాలు ( 2015 ) 4 . ఆధునిక సాహిత్య పరిణామక్రమం - ( 2017 ) 5 . మట్టిపోగు ( కవితా సంపుటి ) - ( 2018 ) - 6 . లెనిన్ జీవిత కథనం - ( 2019 ) 7. శుకసప్తతి కథలు 8. విశద 9. ఆరోగ్య జీవనం 10. నిశిత సంపాదకత...
1.3.23 ను పట్నంలో ఉన్న ఓపెల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో వేమన పద్యాలు పోటీ నిర్వహించబడినది. ఆ పాఠశాల విద్యార్థులు చాలా ఉత్సాహంగా వేమన పద్యాలను అనర్గలంగా పాడి తాత్పర్యంతో సహా చెప్పారు. వారందరికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పట్నం ప్రముఖ వ్యవసాయవేత్త సాంబమూర్తి అధ్యక్షత వహించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ వేమన 17వ శతాబ్దంలో జీవించిన ప్రజా కవి అని ఆయన సమాజంలోని అనేక సామాజిక రుగ్మతల ను తన కవిత్వం ద్వారా ఖండించి ధ్వజమెత్తాడని చెప్పారు. వేమన 1670లో జన్మించాడని దాదాపు 80 ఏళ్లు జీవించిన తర్వాత 1750 ప్రాంతాలలో గాండ్లపెంట మండలంలోని కటారుపల్లెలో జీవ సమాధి పొందాడని చరిత్రకారులు భావిస్తున్నారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వేమన జయంతిని జనవరి 19న జరుపుకోవాలని నిర్ణయించిందన్నారు. వేమన పద్యాలు ప్రజలలో ఇప్పటికీ నానుతున్నాయి. వేమన పద్యం ప్రజలను జాగ్రత్తగా చేస్తుంది. వేమన పద్యం రానివాడంటూ ఆంధ్రదేశంలో ఉండడు. వేమన ను శతకకవిగా భావించారే గాని ఆయన ప్రజాకవిగా చాలా కాలం గుర్తించలేదన్నారు. సిపి బ్రౌన్ వేమన ప...
Comments
Post a Comment